ప్రజాశక్తి - తిరుమల : 2026 జూన్‌ నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు టిటిడి విడుదల చేసే సోమవారం తెలిపింది.
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌, కురిచేడు (ప్రకాశం జిల్లా) : వెట్టిచాకిరీ నుంచి 29 మంది కార్మికులకు అధికారులు విముక్తి ...
అన్ని రంగాల్లోనూ ప్రతికూలత మరింత కాలం అమ్మకాల ఒత్తిడి.. ముంబయి : పశ్చిమాసియాలో ఇరాన్‌ యుద్ధం ముదురుతుండటంతో దలాల్‌ ...
ప్రజాశక్తి - ఆత్రేయపురం ఉపాధి హామీ చట్టంలో పని చేస్తున్న కూలీలు సర్వర్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీలకు ముఖ ఆధారిత ఇకెవైసి చేయాలనే నిబంధన కూలీలకు చుక్కలు చూపిస్తోంది. సర్వర్‌ పని చేయ ...
ప్రజాశక్తి - ఆలమూరు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఎస్‌పి రాహుల్‌ మీనా సందర్శించారు. స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా ...
ప్రజాశక్తి - కడప సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు కావాలని యోగివేమన విశ్వావిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ అన్నారు.
ప్రజాశక్తి - కలెక్టరేట్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. సోమవారం తెలుగు పరీక్షను విద్యార్థులు ...
వక్ఫ్‌ ఆస్తులను కాపాడతాం ఇఫ్తార్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాజధాని అమరావతిలో నూతనంగా హజ్‌ ...
ప్రజాశక్తి - పార్వతీపురం: జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి గిరిజన నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం ఆలస్యంగా ...
ప్రజాశక్తి-విజయనగరం కోట : మామిడి, జీడి రైతులకు ఉచిత పంటల బీమాను ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ఎపి రైతుసంఘం ఆధ్వర్యాన ...
ప్రజాశక్తి - సాలూరు: రాష్ట్రంలోని ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర గిరిజన, ...
ప్రజాశక్తి - ముమ్మిడివరం, అమలాపురం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమ య్యాయి. జిల్లా వ్యాప్తంగా ...